ప్రపంచమే మార్కెట్ అయిపోయాక లాభాలే తప్ప ప్రజాప్రయోజనాలు వుండవు. ప్రభుత్వాలే కాళ్ళావేళా పడినా ‘డబ్బు’ నష్టానికి ఒప్పుకోదు. విజయవాడ మెట్రోరైలు పట్టాలు ఎక్కదు. తలతాకట్టు పెట్టుకుంటేతప్ప రైతుపొలాన్ని సింగపూర్ వాడిక ఇచ్చేస్తేతప్ప నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కి హోదాగానో, పాకేజిగానో ఉదారంగా మోదీ ఇవ్వడానికి ‘డబ్బు’ ఒప్పుకోదు.
http://www.telugu360.com/te/union-government-rejects-vijayawada-metro-proposal/
26/08/2015 at 6:01 pm
విజయవాడకి మెట్రో రైలు అవసరం లేకపోతే, మరి అంతకన్నా చిన్నదైన కొచ్చి కి మెట్రో రైలు ఎందుకు ఇచ్చారు?
LikeLike
24/07/2019 at 11:15 am
నా బ్లాగులో టపాలని ఇష్టపడినందుకు కృతజ్ఞతలు.
మీ అభిప్రాయాలు కూడ వ్రాస్తే మరింత సంతోషం.
LikeLike